ETV Bharat / state

వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

author img

By

Published : Jul 3, 2020, 11:44 AM IST

Two members suicides in two separate incidents
రెండు వేరు వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా విజయవాడ అజిత్​ సింగ్​ నగర్​ పరిధిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎక్స్​ఎల్ ప్లాంట్ సమీపంలో శివరామకృష్ణ అనే వ్యక్తి మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడగా.. కొత్త రాజరాజేశ్వరిపేటలో ఆర్థిక ఇబ్బందులతో రాజబాబు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలపై అజిత్​సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

పోలవరం కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.