ETV Bharat / state

వాహనం బోల్తా... ఇద్దరికి గాయాలు

author img

By

Published : Feb 18, 2021, 8:19 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బీజేటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వాహనం బోల్తా... ఇద్దరికి గాయాలు...
వాహనం బోల్తా... ఇద్దరికి గాయాలు...

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర బీజేటీ కళాశాల సమీపంలో ఓ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పెనుగంచిప్రోలు మండలం మక్కపేట గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

రైలురోకోలో భాగంగా.. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.