ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

author img

By

Published : Jun 2, 2019, 5:13 AM IST

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్​లో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్​లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు . సిద్ధార్థ నగర్ కు చెందిన కృష్ణ అనే యువకుడు తన ద్విచక్రవాహనంపై రెడ్డిగూడెం నుంచి సిద్ధార్థ నగరం వస్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయి ఉండవచ్చని వారు అనుమానిస్తూ...ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

ఇదీచదవండి

ఏటీఎంల వద్ద మోసాలు చేసే దొంగ అరెస్టు

Intro:ap_vja_28_01_road_pramadham_av_c5. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగరంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు సిద్ధార్థ నగర్ కు చెందిన కృష్ణ అనే యువకుడు బైక్ పై రెడ్డిగూడెం నుంచి సిద్ధార్థ నగరం వచ్చే మార్గంలో బండి పడి అక్కడికక్కడే మృతిచెందాడు ఇతని ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయిందా లేదా బండి సడన్ బ్రేక్ వేయడంతో పడి మృతి చెందాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ( సర్ కృష్ణా జిల్లా నూజివీడు నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:రోడ్డు ప్రమాదంలో మృతి


Conclusion:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.