ETV Bharat / state

'చికిత్స వరకే మా పని.. సౌకర్యాల బాధ్యత హోటల్ వాళ్లదే '

author img

By

Published : Aug 10, 2020, 5:07 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రమేష్ హాస్పిటర్ ఛైర్మన్ స్పందించారు. కొవిడ్ రోగులకు చికిత్స అందించటమే తమ బాధ్యత అని.. రోగులకు కావాల్సిన సౌకర్యాలకు హోటల్ మేనేజ్​మెంట్​దే బాధ్యత అని పేర్కొన్నారు.

ramesh hospital chairmen responds swarna pales covid center
ramesh hospital chairmen responds swarna pales covid center

కొవిడ్ రోగులకు చికిత్స వరకే మా బాధ్యత..సౌకర్యాలు హాటల్ వాళ్లవే

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై రమేష్ ఆసుపత్రి ఛైర్మన్ స్పందించారు. చికిత్స వరకే తమ బాధ్యత అన్నారు. సౌకర్యాల విషయం.. హోటల్ పరిధిలోనిదే అని స్పష్టం చేశారు.

ఆసుపత్రిలో పడకలు లేని కారణంగానే.. హోటల్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్, డీఎమ్​హెచ్​వో దగ్గర అనుమతి తీసుకున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి:

కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 10కి చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.