ETV Bharat / state

'రెడ్​జోన్' ప్రజలకు రేషన్ ఇక్కట్లు

author img

By

Published : Apr 18, 2020, 3:25 PM IST

విజయవాడ కృష్ణ లంక రెడ్​జోన్​ ప్రాంతంలోని ప్రజలు... రేషన్ సరుకులు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ సరుకుల వాహనం రాగానే స్థానికులంతా సామాజిక దూరం పాటించకుండా గుమిగూడారు.

people face problems at red zone areas in taking ration at krishnalanka in vijayawada
కృష్ణలంకలోని రెడ్​జోన్ ప్రాంత ప్రజల కష్టాలు

విజయవాడ కృష్ణలంక రెడ్ జోన్​ ప్రాంతంలో ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికే సరుకులు పంపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం... మాట నిలబెట్టుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకుతుందేమో అనే భయం కన్నా... రేషన్ అందదేమో అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకుండా, మాస్క్​లు ధరించకుండా రేషన్ సరుకుల వాహనం చుట్టూ గుమిగూడారు. ప్రభుత్వం తక్షణమే మాస్కులు అందజేయాలన్నారు.

ఇదీ చదవండి:

జిల్లాలో కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.