ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పేర్ని నాని

author img

By

Published : Oct 17, 2020, 9:55 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పేర్ని నాని పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.

perni nani
perni nani

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) పర్యటించారు. ఆయనతో పాటు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవిలత ఇతర అధికారులు ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి ... ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : మేఘం కరిగింది... ప్రకృతి పరవశించింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.