ETV Bharat / state

ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద పాలసేకరణ

author img

By

Published : Nov 6, 2020, 1:06 PM IST

Updated : Nov 6, 2020, 1:59 PM IST

ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో పాడిరైతులకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తామని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 20 నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా పాల సేకరణ మెుదలవుతుందని తెలిపారు. 25 న ఆముల్ మిల్క్ ద్వారా బిల్లులు చెల్లిస్తారన్నారు.

ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాలసేకరణ కార్యక్రమం
ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాలసేకరణ కార్యక్రమం

మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పల రాజు

ఏపీ ఆమూల్‌ ప్రాజెక్టు పేరిట ఈ నెల 20 నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ ప్రారంభం కానుందని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పల రాజు తెలిపారు. 25 తేదీన ఆయా పాడి రైతులకు పాలకు సంబంధించిన బిల్లులను ముఖ్యమంత్రే నేరుగా ఆన్‌లైన్‌లో చెల్లిస్తారని చెప్పారు. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని పాల సేకరణ కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1362 కోట్ల రూపాయలతో డైరీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఇవీ చదవండి

తాజా దరఖాస్తుదారులకు.. 10 రోజులపాటు రోజుకో పథకం

Last Updated : Nov 6, 2020, 1:59 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.