ETV Bharat / state

Lady constable suicide: మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య..ఏమైంది..?

author img

By

Published : Nov 4, 2021, 1:46 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి ఆత్మహత్య (woman Constable Suicide) చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

lady constable suicide
మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

మచిలీపట్నంలో ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రశాంతి.. ఉరి వేసుకొని బలవన్మరణాని(woman Constable Suicide)కి పాల్పడ్డారు. 2018 బ్యాచ్​కు చెందిన ప్రశాంతి.. స్థానికంగా ఆమె ఉంటున్న అద్దె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలే.. ప్రశాంతి బలవన్మరణానికి(lady constable suicide in krishna district) కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి..

Boy died: పండుగ పూట విషాదం.. గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.