దేశరాజధాని దిల్లీ నుంచి విజయవాడ విమానాశ్రయానికి భారత వాయుసేనకు చెందిన ఎల్ 76 విమానం చేరుకుంది. కోవిడ్ 19 చికిత్సకు వినియోగించే వైద్యపరికరాలు, మాస్కూలు, శానిటైజర్లు, మందులు తీసుకువచ్చారు. విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన రావు, ఏసీపీ వెంకట రత్నం సిబ్బంది పర్వేక్షణలో వాటిని దిగుమతి చేశారు.
ఇదీ చదవండి: