ETV Bharat / state

'హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచింది'

author img

By

Published : May 29, 2020, 1:23 PM IST

Updated : May 29, 2020, 2:37 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా రమేశ్​ కుమార్​ను తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ కేశినేని నాని స్వాగతించారు.

Kesineni welcomed the decision of the High Court on re apointment SEC
హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన కేశినేని

రాష్ట్ర ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​‌ కుమార్​ను హైకోర్టు తిరిగి నియమించడాన్ని తెదేపా ఎంపీ కేశినేని స్వాగతించారు. న్యాయం, చట్టం గెలిచి.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని గెలిపించాయని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడిందనే విషయాన్ని జగన్‌, వైకాపా నేతలు గుర్తించాలని హితవు పలికారు.

ఇదీ చదవండి..

ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి: తెదేపా

Last Updated : May 29, 2020, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.