ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా కేసులు, నలుగురు మృతి

author img

By

Published : Dec 8, 2020, 5:10 PM IST

రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,72,839కు చేరింది. వైరస్ బారినపడి నలుగురు మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 7వేల42కి పెరిగింది.

రాష్ట్రంలో 8,72,839కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
రాష్ట్రంలో 8,72,839కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

రాష్ట్రంలో కొత్తగా 56వేల 187 కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా... 551 మందికి పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ ధాటికి మరో నలుగురు బలయ్యారు. మొత్తం బాధితుల సంఖ్య 8లక్షల 72వేల 839కి చేరగా.. మృతుల సంఖ్య 7,042కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 8.6లక్షల మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 429 కరోనా యాక్టివ్ కేసులున్నాయి

ఇవీ చదవండి

సీఎం జగన్ రైతు ద్రోహిగా మిగిలిపోతారు: అనగాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.