ETV Bharat / state

తెలంగాణ : తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 3,464 కేసులు, 25 మంది మృతి

author img

By

Published : May 21, 2021, 8:36 PM IST

తెలంగాణలో కొత్తగా 3,464 కొవిడ్ కేసులను గుర్తించారు. మహమ్మారి బారిన పడి తాజాగా 25 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మరో 4,826 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 45,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణ : తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 3,464 కేసులు, 25 మంది మృతి
తెలంగాణ : తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 3,464 కేసులు, 25 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 3,464 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో తాజాగా 25 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మరో 4,826 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 45,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఇవాళ 69,252 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 574 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ జిల్లాలో 218 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి : రెడ్డి, కమ్మ, క్షత్రియ వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.