ETV Bharat / state

gold fraud:బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం

author img

By

Published : Sep 28, 2021, 9:39 PM IST

Updated : Sep 28, 2021, 10:20 PM IST

బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం
బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం

21:36 September 28

Gnt gold fraud

గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఘరానా మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారం పేరుతో ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఒంగోలుకు చెందిన రవికిరణ్ అనే వ్యక్తి నుంచి రూ. 6.10 లక్షలను రాబట్టారు. బాధితుడు చీరాలకు చెందిన ప్రతాప్ ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న బాపట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

NREGA: పండ్ల తోటల్లో అంతర్ సాగు చేపట్టాలి: గిరిజా శంకర్

Last Updated :Sep 28, 2021, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.