ETV Bharat / state

గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతు

author img

By

Published : Jun 2, 2020, 7:39 PM IST

తూర్పుగోదావరి జిల్లా బడుగువానిలంక వద్ద గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

Two youngers died in godavari river at east godavari district
గోదవరిలో ఇద్దరు యవకులు గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా వీరవరం గ్రామానికి చెందిన పలువురు కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు గోదావరి వద్దకు వెళ్లారు. ఈత కోసం వెళ్ళిన ఇద్దరు యువకులు నీటిలో పడి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

వేల్పూరులో నిత్యావసరాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.