ETV Bharat / state

కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

author img

By

Published : Jun 17, 2020, 5:27 PM IST

east godavari district
కారు, లారీ ఢీ... ఇద్దరికి తీవ్రగాయాలు

హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పార్వతి అనే మహిళకు కాలు విరిగింది. మహాలక్ష్మి అనే మహిళ తీవ్రగాయాలపాలయ్యారు. మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం వీరిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇది చదవండి రంపచోడవరం నియోజకవర్గంలో రెండో రోజు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.