తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘం నూతన పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. ఛైర్పర్సన్ ఏలూరి సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఆయా వార్డుల కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిద్దామని ఛైర్పర్సన్ హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పనులు, అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు.
తుని పురపాలక సంఘం తొలి సమావేశం
తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘం నూతన పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. ఛైర్పర్సన్ ఏలూరి సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఆయా వార్డుల కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిద్దామని ఛైర్పర్సన్ హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పనులు, అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు.