ETV Bharat / state

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

author img

By

Published : Apr 24, 2020, 8:14 PM IST

ysr zero interest scheme starts in rajanagaram
రాజానగరంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా స్వయం సహాయ బృందాలు లబ్ధి పొందనున్నట్లు వివరించారు.

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో ఎమ్మెల్యే జక్కంపుడి రాజా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 90 లక్షలకుపైగా మహిళల ఖాతాల్లోకి 14 వందల కోట్లు జమకానున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 8 లక్షల 78వేల పొదుపు సంఘాల ఖాతాల్లోకి ఒకేసారి సొమ్ము జమ కానున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరాహార దీక్ష

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.