ETV Bharat / state

చదువుతో పాటు క్రీడలనూ ప్రోత్సాహించాలి: వంగా గీత

author img

By

Published : Aug 29, 2019, 7:48 PM IST

కాకినాడలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలని  ఎంపీ గీత ఉపాధ్యాయులకు సూచించారు.

"చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలి"

జాతీయ క్రీడా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా నిర్వహంచారు. జేఎన్​టీయూ వద్ద కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించిన క్రీడా ర్యాలీ....జిల్లా క్రీడా మైదానం వరకు కొనసాగింది. ఎస్పీ నయీమ్ అస్మీ, కాకినాడ ఎంపీ వంగా గీత, జేఎన్​టీయూ ఉపకులపతి రామలింగేశ్వరరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు పతకాలు, ప్రోత్సాహకాలు అందించారు. పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని ఎంపీ గీత అన్నారు. జిల్లాలో ఐదున్నర కోట్లతో మైదానాలు అభివృద్ధి చేస్తామని ఎంపీ చెప్పారు.

"చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాలి"

ఇదీ చూడండి: రాజమహేంద్రవరంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ ప్రారంభం

Intro:Ap_atp_63_29_vidyasamsthalu_bundh_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~*
సమస్యల పరిష్కారం కోసం విద్యా సంస్థల బంద్
~~~~~~~~~~~~~~*
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు గురువారం విద్య సంస్థల బంద్ ను పిలుపు నిచ్చిన నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు నాయకులు బంద్ ను నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల కు మెరుగైన వసతులు,పెండింగ్ కాస్మెటిక్ చార్జీలు విడుదల ,సెంట్రల్ యూనివర్సిటీ నిధులు విడుదల మరియు మధ్యాహ్న భోజన పథకం పునరుద్దరణ చేపట్టాలని డిమాండ తో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతున్నదని వెంటనే
సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ కృషి చేయాలని లేనిపక్షంలో రాబోవు కాలంలో అన్ని ఐక్య విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో మరేని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
వాయిస్ one. అజిత్, ఎస్ఎఫ్ఐ నాయకుడుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.