ETV Bharat / state

అయ్యప్పస్వామి పడిపూజ..ఆకట్టుకున్న 108 సైకత శివలింగాలు

author img

By

Published : Nov 14, 2022, 7:31 PM IST

దంపతుల సైకత శిల్పం
దంపతుల సైకత శిల్పం

Sand artist : సైకత శిల్ప రూపకర్త శ్రీనివాస్ తన ఇద్దరు కుమార్తెలు కలిసి భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో...శివపార్వతుల భారీ సైకత శిల్పం రూపిందించారు. రాజానగరం వినాయకుని గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.

Sand artist : తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో...శివపార్వతుల భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. రాజానగరం వినాయకుని గుడి వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం సందర్భంగా 108 సైకత శివలింగాల మధ్య ఆది దంపతుల భారీ సైకత శిల్పాన్ని సుమారు 30 అడుగుల వెడల్పుతో రూపొందించారు. సైకత శిల్ప రూపకర్త శ్రీనివాస్ తన ఇద్దరు కుమార్తెలు కలిసి.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. 'ప్రకృతిని ప్రేమిద్దాం' అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని సుమారు 16 గంటల సమయంలో ఆరు యూనిట్ల ఇసుకతో రూపొందించారు.

108 సైకత శివలింగాల మధ్య శివపార్వతుల భారీ సైకత శిల్పం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.