ETV Bharat / state

జగన్ ప్రజాచైతన్య యాత్రను స్మరిస్తూ నగరిలో పాదయాత్ర

author img

By

Published : Nov 7, 2020, 7:40 PM IST

సీఎం వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలటీ పరిధిలో వైకాపా పాదయాత్ర నిర్వహించింది.

జగన్ ప్రజాచైతన్య యాత్రను స్మరిస్తూ వైకపా పాదయాత్ర
జగన్ ప్రజాచైతన్య యాత్రను స్మరిస్తూ వైకపా పాదయాత్ర

సీఎం వైఎస్ జగన్ ప్రజా చైతన్యయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో వైకాపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. సత్రవాడ పెరుమాళ్ గుడి నుంచి ప్రారంభమై ఓం శక్తి గుడి వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆర్.కే రోజా భర్త, వైకాపా నేత సెల్వమణి నేేతృత్వంలో చేపట్టారు.

జగన్ ప్రజాచైతన్య యాత్రను స్మరిస్తూ వైకపా పాదయాత్ర
జగన్ ప్రజాచైతన్య యాత్రను స్మరిస్తూ వైకపా పాదయాత్ర

3648 కి.మీ యాత్ర..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర 3648 కి.మీ నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నగరిలో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో రోజా సోదరుడు రాంప్రసాద్, నగరి గ్రామీణ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : వైకాపాది ప్రజాసంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర : జనసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.