ETV Bharat / state

లక్ష అరటి పండ్లతో స్వామి వారికి నివేదన

author img

By

Published : Aug 22, 2021, 7:36 AM IST

చిత్తూరు జిల్లా రాయలచెరువు సమీపంలోని శ్రీ శక్తి పీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శనివారం హనుమంతునికి లక్ష అరటి పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లక్ష అరటి పండ్లతో స్వామి వారికి నివేదన
లక్ష అరటి పండ్లతో స్వామి వారికి నివేదన

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు గ్రామ సమీపంలోని శ్రీశక్తి పీఠంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానందభారతి స్వామి, స్థానిక పీఠాధిపతి రమ్యానందభారతి స్వాముల ఆధ్వర్యంలో హనుమంతునికి లక్ష అరటి పండ్లతో ప్రత్యేక పూజలు జరిపారు.

ఇదీ చదవండి:

నిధులున్నా పనులు నిల్​.. వ్యయంలో ప్రభుత్వ నియంత్రణతో నిరాశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.