ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు!

author img

By

Published : Apr 26, 2020, 10:22 AM IST

చిత్తూరు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరికలు జారీచేసింది. రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Thunderstorm alert in chittoor
చిత్తూరు జిల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు!

రాష్ట్ర విపత్తుల శాఖ పిడుగుల హెచ్చరికలు జారీచేసింది. చిత్తూరు జిల్లాలో ఉదయం నుంచి పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జిల్లాలోని వరదయ్యపాలెం, కేవీబీపురం, నాగులపురం, పిచ్చటూరు, సత్యవేడు, విజయపురం మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి : తడిసిన ధాన్యం రాశులు... తల్లడిల్లిన అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.