ETV Bharat / state

బండపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. తెదేపా నేత మృతి

author img

By

Published : Apr 14, 2021, 10:33 PM IST

tdp leader died in road accident at badlapalli in chittoor district
బండ్లపల్లి రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి

చిత్తూరు జిల్లా బండ్లపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తెదేపా నేత గల్లా రాజగోపాల్ నాయుడు మృతి చెందారు. ఆయన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి సమీప బంధువు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెదేపా నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సమీప బంధువు గల్లా రాజగోపాల్ నాయుడు మృతి చెందారు.

ఇదీ చదవండి: అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.