రాష్ట్రంలో పాలన అవినీతిమయమైందని చిత్తూరు జిల్లా నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాశ్ పుత్తూరులో ఆరోపించారు. అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పిన సీఎం జగన్... మాట తప్పారని అన్నారు.
రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఇంటిపట్టాల పేరుతో ఒక సెంటు స్థలం ఇస్తున్నారని.. సెంటులో ఇల్లు ఎలా నిర్మించుకోవాలని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: