ETV Bharat / state

శేషాచలం అటవీప్రాంతంలో ఎగిసిపడిన మంటలు

author img

By

Published : Jun 10, 2020, 2:09 AM IST

తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలోని గుర్రపుకోన పరిధిలో మంగళవారం ఉదయం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేస్తున్నారు.

శేషాచలం అటవీప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు
శేషాచలం అటవీప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు

మంగళవారం ఉదయం నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలోని గుర్రపుకోన పరిధిలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అటవీశాఖాధికారులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటల ధాటికి వృక్షాలు కాలిపోయాయి.

ఇవీ చదవండి

రెండ్రోజుల్లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి ఆళ్లనాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.