కర్ణాటక నుంచి మదనపల్లెకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు లక్షలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. నిందితుడు సురేష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ముందస్తు సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ...