ETV Bharat / state

శ్రీవారి సేవలో కనిగిరి శాసన సభ్యులు మధుసూదన్ యాదవ్

author img

By

Published : Nov 11, 2020, 1:10 PM IST

తిరమల శ్రీవారిని ప్రకాశం జిల్లా కనిగిరి శాసన సభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు.

kanigiri mla burra madhusudhan rao
శ్రీవారి సేవలో కనిగిరి శాసన సభ్యులు మధుసూదన్ యాదవ్

ప్రకాశం జిల్లా కనిగిరి శాసన సభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా నుంచి దేశ, రాష్ట్ర ప్రజలను కాపాడాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి...

కటకటాల్లోకి అత్యాచార నిందితుడు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.