ETV Bharat / state

ఏనుగుల దాడి... వ్యక్తి మృతి

author img

By

Published : Apr 1, 2021, 8:09 AM IST

Updated : Apr 1, 2021, 9:46 AM IST

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

Elephant attack
Elephant attack

చిత్తూరు జిల్లా యాదమరి మండలం తంజావూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏగుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గ్రామానికి చెందిన బధిరుడు వెల్లిగావ్(45)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి: విషాదం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Last Updated : Apr 1, 2021, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.