ETV Bharat / state

స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని మృతదేహం గుర్తింపు

author img

By

Published : Feb 23, 2021, 3:50 PM IST

స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని యువకుడు మృతదేహం గుర్తింపు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయ సమీపంలోని స్వర్ణముఖి నదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 7 నెలల చిన్నారిని బయటకు విసిరేసిన తండ్రి... చికిత్స పొందుతూ బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.