ETV Bharat / state

డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు

author img

By

Published : Oct 7, 2019, 1:09 PM IST

డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఓ ఆవు ప్రమాదవశాత్తు మురుగుకాలువలో పడింది. స్థానికులు సుమారు గంటుపాటు శ్రమించి ఆవును బయటకు తీశారు.

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మురుగు కాలువలో పడిన గోమాతను స్థానికులు కాపాడారు. వజ్రవేలుశెట్టి వీధిలోని డ్రైనేజ్​లో పాడి ఆవు పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి సుమారు గంటపాటు శ్రమపడి గోమాతనూ కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది ఇందుకు సహకరించింది.

డ్రైనేజీలో పడిన ఆవును కాపాడిన స్థానికులు

ఇదీ చూడండి

ఉల్లి రైతుకు దక్కదు... మార్కెట్‌లో దిగిరాదు...

Intro:Ap_tpt_81_07_gomaatanu_rakshinchina_av_ap10009
గోమాతను రక్షించిన జనం
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం లో మురుగు కాలువలో పడిన గోమాతను స్థానికులు కాపాడిన సంఘటన ఇవ్వాళ జరిగింది
వజ్రవేలు శెట్టి వీధి లో ని డ్రేనేజ లో పాడి ఆవు పడిపోయింది స్థానికులు వెంటనే స్పందించి సుమారు గంట పాటు శ్రమపడి గోమాతనూ కాపాడారు అగ్నిమాపక సిబ్బంది కూడ తోడ్పాటు అందించారు
8008574585




Body:KjhConclusion:Poi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.