ETV Bharat / state

కుప్పంలో ముగిసిన చంద్రబాబు పర్యటన

author img

By

Published : Feb 27, 2021, 10:13 AM IST

Chandrababu tour in kuppam of chittor district has ended
కుప్పంలో ముగిసిన చంద్రబాబు పర్యటన

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ, కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా.. తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఇవాళ ఉదయం కుప్పం ఆర్అండ్​బీ అతిథి గృహంలో.. పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి చంద్రబాబుకు వీడ్కోలు పలికారు.

తెదేపా అధినేత చంద్రబాబు.. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ, కార్యకర్తల్లో మనోధైర్యం నింపడమే లక్ష్యంగా.. మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటించారు.

మూడోరోజు ఉదయం కుప్పం ఆర్అండ్​బీ అతిథి గృహంలో.. పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా.. తెదేపా అధినేత.. బెంగళూరు విమానాశ్రయానికి పయనమయ్యారు.

ఇదీ చదవండి:

హోదా తెమ్మంటే.. ఉక్కుకూ ఎసరు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.