ETV Bharat / state

2021 నాటికి పోలవరం... సాగునీటికి రూ.13,139.13 కోట్లు

author img

By

Published : Jul 12, 2019, 2:28 PM IST

Updated : Jul 12, 2019, 4:56 PM IST

తొలి బడ్జెట్​లో ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. జూన్​ 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.13  కోట్లు కేటాయించింది.

జలయజ్ఞానికి 13 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు

పోలవరం ప్రాజెక్టును జూన్​ 2021 నాటికి అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునః పరిష్కారం, పునరావాసానికి పూర్తి చర్యలు తీసుకోనుంది. 2019-20 సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.13 కోట్లు ప్రతిపాదించింది. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం-1ని సంవత్సరంలో.. రెండో సొరంగాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సత్వర సాగునీటిని కల్పించడానికి వంశధార ప్రాజెక్టు, సర్దార్​ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

జలయజ్ఞానికి 13 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు

ఇదీ చదవండి.. రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌

Mumbai, July 12 (ANI): Bollywood actors Parineeti Chopra and Sidharth Malhotra launched their new song'UP Hile Zilla Hile'from their upcoming movie 'Jabariya Jodi' in Mumbai. The duo was seen talking about their movie and shared their experience while shooting the film. The actors danced to the tunes during the launch event. The movie is directed by Prashant Singh and is set to release on August 2, 2019.

Last Updated : Jul 12, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.