ETV Bharat / state

కదిరిలో రెచ్చిపోతున్న దొంగలు..తాళం వేసిన ఇంట్లో చోరి

author img

By

Published : Oct 19, 2019, 5:11 PM IST

తాళం వేసిన ఇంట్లో చోరి

అనంతపురం జిల్లా కదిరిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. దీంతో ఇంటి యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాళం వేసిన ఇంట్లో చోరి

అనంతపురం జిల్లా కదిరిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. పట్టణంలోని కాలేజీ రోడ్డులో నివాసం ఉంటున్న సన్నయ్య కుటుంబం తాళం వేసి పొరుగూరికి పెళ్లికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దొంగలు తాళం పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు.దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంటిని పరిశీలించగా..రెండున్నర తులం బంగారం, నగదు అపహరణకు గురైనట్లు ఇంటి యాజమాని తెలిపారు.

ఇదీ చదవండి:తాళం వేసిన ఇంట్లో చోరీ... నిందితుడి అరెస్ట్

Intro:ap_knl_31_19_police_raktha dhanam_ab_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా పోలీసు స్టేషన్ లో రక్త దాన శిబిరాన్ని ఆదోని డిఎస్పీ రామకృష్ణ ప్రారంభించారు. పోలీసులు, యువకులు, యువతులు వంద మంది రక్తదానం చేశారు.రక్తదానం ప్రాణదానంతో సమానమని డీఎస్పీ రామకృష్ణ అన్నారు. బైట్:రామకృష్ణ, డీఎస్పీ, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:రక్తదాన


Conclusion:శిబిరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.