ETV Bharat / state

23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్

author img

By

Published : Mar 31, 2021, 8:22 AM IST

23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్
23 మంది తెలుగుదేశం కార్యకర్తలు అరెస్ట్

ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసుకు సంబంధించి 23 మంది తెలుగుదేశం కార్యకర్తలను అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం రాత్రి 23 మంది తెదేపా కార్యకర్తలు అరెస్టయ్యారు. 2018 అగస్టులో ప్రభోదానంద స్వామి ఆశ్రమంలో ఘర్షణ కేసు వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చూడండి : బాలికతో భిక్షాటన చేయిస్తున్న కిడ్నాపర్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.