ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Mar 18, 2021, 12:16 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో గుట్టుగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మూడు ఆటోలను సీజ్ చేశారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సీఐ రాము మాట్లాడుతూ...ముందస్తు సమాచారం అందిన మేరకు.. తమ సిబ్బందితో దాడులు నిర్వహించామని తెలిపారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు మూడు ఆటోలను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కల్పలత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.