ETV Bharat / state

విషాదం... గుండెపోటుతో వ్యక్తి మృతి

author img

By

Published : Jun 28, 2020, 7:26 AM IST

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోలేమర్రి గ్రామానికి చెందిన నరసింహులు(55) గుండెపోటుతో చనిపోయాడు. ద్విచక్రవాహనం మరమ్మతుల కోసం తీసుకువచ్చి గుండె పోటుకు గురై మెకానిక్ షెడ్ వద్దనే కుప్పకూలాడు.

person died in anantapur dst due to cordial attack at bike shed
person died in anantapur dst due to cordial attack at bike shed

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చోలిమర్రి గ్రామానికి చెందిన నరసింహులు ( 55 )... మరమ్మతుల కోసం మెకానిక్ వద్దకు శనివారం మధ్యాహ్న ద్విచక్రవాహనాన్ని తీసుకొచ్చాడు. మెకానిక్​తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న పలువురు స్థానికులు అతడిని కదిలించగా... స్పర్శ లేకపోవడంతో మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బంధువుల సాయంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

ఇదీ చూడండి

సీఎం కార్యాలయ సిబ్బందికి కరోనా.. ఆఫీసుకు సీల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.