ETV Bharat / state

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు

author img

By

Published : Jul 7, 2019, 11:46 PM IST

అనంతపురం జిల్లా పత్తేపురం గ్రామంలో మాజీమంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి పర్యటించారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు.

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు

పత్తేపురంలో పర్యటించిన మాజీమంత్రులు

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పత్తేపురం గ్రామాన్ని మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి సందర్శించారు. ఎన్నికల అనంతరం హత్యకు గురైన రాజు అనే తెదేపా కార్యకర్తను పరామర్శించేందుకు.. ఈ నెల 9వ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు తెదేపా నాయకులు పత్తేపురంలో పర్యటించారు.

ఇవీ చదవండి...విద్యార్థుల కష్టాలు తీర్చిన కలెక్టర్

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

మిట్టపల్లి కాలేజ్ బైట్


Body:మిట్టపల్లి కాలేజ్ బైట్..


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.