ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య

author img

By

Published : Oct 21, 2020, 2:58 PM IST

అనంతపురం జిల్లా పామిడి మండలం నీలూరులో... యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Debt-ridden young farmer commits suicide in neeluru at anantahpur district
అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం నీలూరులో జరిగింది. అంజన్ కుమార్ అనే యువ రైతు, అధిక వర్షాలు వల్ల సాగు చేసిన పంట చేతికందక పోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

చేసిన అప్పులు తీర్చలేక పోతున్నానన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని శవ పరీక్షల కోసం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేసిన మావోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.