కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలోని పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాలని వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అనంతపురంలో 7 ప్రదేశాల్లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: రావద్దని పోలీసులు.. వస్తామని విద్యార్థులు.. సరిహద్దు ఉద్రిక్తం..!
'కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు'
కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలోని పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాలని వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అనంతపురంలో 7 ప్రదేశాల్లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: రావద్దని పోలీసులు.. వస్తామని విద్యార్థులు.. సరిహద్దు ఉద్రిక్తం..!