ETV Bharat / jagte-raho

తొట్టంబేడులో ఇరు వర్గాల ఘర్షణ... ఒకరు మృతి

author img

By

Published : May 30, 2020, 4:26 PM IST

One person died in clashes between two groups at chittor district
తొట్టంబేడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఒకరు మృతి

చిత్తూరు జిల్లా తొట్టంబేడులో దారుణం జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

పాత కక్షలతో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తొట్టంబేడులో జరిగింది. గ్రామానికి చెందిన గోపి(35)పై అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన గోపి ఆసుపత్రికి చేరుకునే లోపు మృతి చెందాడు. పెళ్లిరోజు నాడే భర్త మృతి చెందడంతో భార్య, పిల్లలు రోదన వర్ణనాతీతంగా మారింది.

ఇవీ చదవండి: 'నా కూతురిని ఇంటికి చేర్చండి... ఇదే నా చివరి కోరిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.