ETV Bharat / crime

'దొంగతనం నెపంతో పోలీసులు చిత్రహింస పెట్టారు'

author img

By

Published : Aug 4, 2021, 10:07 PM IST

దొంగతనం నెపంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి తనను చిత్రహింసలకు గురిచేశారంటూ ఓ ఎస్సీ మహిళ ఆరోపించింది. నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన ఓ ఎస్సీ మహిళ తనను పోలీసులు తీవ్రంగా శిక్షించారని ఆవేదన చెందింది.

sc woman alleged on police
sc woman alleged on police

పోలీసులు తనను లాఠీలతో కొట్టారని నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన ఓ ఎస్సీ మహిళ ఆరోపించింది. దొంగతనం నెపంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురిచేశారంటూ వాపోయింది.

ఇదీ చదవండి:

Suspended: ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

MATKA BEETERS: ఉరవకొండలో మట్కా బీటర్ల దందా గుట్టు రట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.