ETV Bharat / crime

హైదరాబాద్ పాతబస్తీలో రౌడీషీటర్​ దారుణ హత్య..!

author img

By

Published : Mar 10, 2021, 10:33 AM IST

MURDER
MURDER

హైదరాబాద్​ పాతబస్తీలో దారుణం జరిగింది. రెయిన్ బజార్​ పీఎస్​ పరిధిలో రౌడీషీటర్​ మహమ్మద్​ పర్వేజ్​ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. రౌడీ షీటర్ మహమ్మద్ పర్వేజ్ అలియాస్ ఫారు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తితో అతి దారుణంగా నరికి చంపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోస్ట్​మార్టం నిమిత్తంకి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు వెల్లడించలేదు.

ఇదీ చూడండి: అసోం తొలిదశ ఎన్నికలకు 173 మంది నామినేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.