ETV Bharat / crime

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం!!

author img

By

Published : Apr 18, 2022, 7:02 AM IST

Accident
డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు

Accident: ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Accident: ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా కంచికచర్ల వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: భూముల మ్యుటేషన్‌ దరఖాస్తుల తిరస్కరణ.. లంచాలే అసలు కారణమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.