ETV Bharat / city

vishaka steel protest: 250వ రోజు ఉక్కు ఉద్యమం.. 25 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన కార్మికులు

author img

By

Published : Oct 19, 2021, 10:20 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు(Visakha Steel Conservation Movement 250 day)... 250వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా 250 మంది పైగా కార్మికులు.. 25 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టారు.

vishaka steel protest
vishaka steel protest

250వ రోజుకు చేరుకున్న ఉక్కు ఉద్యమం.. 25 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన కార్మికులు

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం(Visakha Steel Conservation Movement) 250వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో పోరాటాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందించాయి. నేడు కార్మికులు 25 గంటల నిరవధిక దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో 250మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. కూర్మన్నపాలెం వద్ద శిబిరాల్లోనే నిరవధిక దీక్ష చేపట్టారు. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసి... పోరాటం మరింత ముందుకు తీసుకెళ్లేలా కార్మిక సంఘాలు కార్యచరణ రూపొందించాయి.

ఇదీ చదవండి: Visakha Steel Conservation Movement: 100 మంది ఎంపీలతో సంతకాల సేకరణకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.