ETV Bharat / city

రెండేళ్ల తర్వాత ఘనంగా మోదకొండమ్మ జాతర.. పాల్గొన్న మంత్రులు

author img

By

Published : Jun 8, 2022, 3:45 PM IST

Modakondamma Jathara
Modakondamma Jathara

Modakondamma Jathara: అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతర ఘనంగా ముగిసింది. కరోనా ప్రభావంతో రెండేళ్లు ఉత్సవాలు నిర్వహించకపోవడంతో ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు.

Modakondamma Jathara: అనకాపల్లి జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతర ఘనంగా ముగిసింది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా ప్రభావంతో రెండేళ్లు ఉత్సవాలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అమర్నాథ్, అనకాపల్లి ఎంపీ సత్యవతి అమ్మవారిని దర్శించుకున్నారు. బూడి ముత్యాలనాయుడు శతకం పట్టు వద్ద కొలువైన అమ్మవారి పాదాలను ఆలయానికి తలపై పెట్టుకుని తీసుకొచ్చారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.