చమురు కంపెనీలు.. డీజిల్ ను నేరుగా వినియోగదారుల వద్దకు పంపేందుకు శ్రీకారం చుట్టాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్కు చెందిన విశాఖ షీలా నగర్ పెట్రోల్ బంక్.. తొలిసారిగా ఈ తరహా వెసులుబాటుకు చర్యలు తీసుకుంది.
ఈ సరఫరాకు అవసరమైన భద్రతా ధ్రువీకరణ, ఇతర అనుమతులను తీసుకున్నట్టు బంక్ యాజమాన్యం వెల్లడించింది. ఇందుకోసం కొన్ని వాహనాలను సిద్ధం చేశారు. ఈ సదుపాయాన్ని విశాఖ ఎమ్మెల్సీ మాధవ్ ప్రారంభించారు.
ఇదీ చదవండి: