ETV Bharat / city

విశాఖ తీరంలో.. ఒడిశా వాసుల.. దామోదర పూజలు

author img

By

Published : Nov 12, 2019, 12:37 PM IST

విశాఖలో ఆర్​కే బీచ్ కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఒడిశాకు చెందినవారు విశాఖ తీరంలో దామోదర పూజలు నిర్వహించారు. సూర్యోదయానికి ముందే ఉసిరి మొక్కకు పూజలు చేసి సముద్రుడికి దీపారాధన చేశారు. కార్తిక ఉపవాస దీక్ష చేసే భక్తులు సముద్ర స్నానంతో దీక్ష మొదలు పెట్టారు.

oddisa-pujalu

ఆర్‌కే బీచ్​లో..ఒడిశా వాసుల..దామోదర పూజలు

ఇదీ చూడండి:

రాష్ట్రవ్యాప్తంగా.. కార్తికపౌర్ణమి శోభ

ap_vsp_01_12_oddisa_pujalu_pkg_3182025 రిపోర్టర్: ఆదిత్య పవన్ కెమెరా : సి హెచ్ శ్రీనివాసరావు నోట్ : ఫీడ్ ఎఫ్ టి పి మరియు 3జి నుంచి వి సాట్ లో ఉన్నది ( ) విశాఖ లో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాల భక్తులతో ఆర్ కె బీచ్ అంతా కిట కిట లాడింది. ఒడిశా వాసులు విశాఖ బీచ్ లో దామోదర పూజలు చేశారు. సూర్యోదయానికి ముందే ఉసిరి మొక్కకు పూజలు చేసి సముద్రుడికి దీపారాధన చేశారు. విశాఖ లో ఒడిశా వాసులు సముద్ర ఒడ్డున ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక ఉపవాస దీక్ష చేసే విశాఖ భక్తులు సముద్ర స్నానం తో దీక్ష మొదలు పెట్టారు. బైట్: ఒడిశా వాసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.