ETV Bharat / city

GVMC: జీవీఎంసీ నూతన కమిషనర్​గా.. బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ

author img

By

Published : Oct 30, 2021, 5:18 PM IST

జీవీఎంసీ నూతన కమిషనర్​గా డాక్టర్ జి.లక్ష్మీశ బాధ్యతలు స్వీకరించారు(lakshmisha take charge as the new GVMC Commissioner news). ఆయనకు.. అధికారులు, జీవీఎంసీ సిబ్బంది స్వాగతం పలికారు.

new GVMC Commissioner
new GVMC Commissioner

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) నూతన కమిషనర్ గా డాక్టర్ జి.లక్ష్మీశ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు(lakshmisha take charge as the new GVMC Commissioner news). ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ సుందరమైన నగరమని అన్నారు. ఇక్కడ పని చేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్​కు ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలు, జీవీఎంసీ సిబ్బంది, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పని చేస్తానని వెల్లడించారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

Badvel bypoll 2021: బద్వేలు ఉప ఎన్నిక ... పోలింగ్ ఎంత శాతం నమోదంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.