ETV Bharat / city

ప్రభుత్వ పూచీకత్తు.. చక్కెర కర్మాగారాలకు ఊరట

author img

By

Published : Mar 30, 2019, 12:25 PM IST

చక్కెర కర్మాగారాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి వంద కోట్ల రూపాయల రుణం అందింది. ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిన కారణంగా... ఇది సాధ్యమైంది.

రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రుణం మంజూరు

రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రుణం మంజూరు
సహకార చక్కెర కర్మాగారాలకు ఆర్థిక ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తుతో జాతీయ సహకార అభివృద్ధి సహకార సంస్థ (ఎన్సీడీసీ) 100 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. ఆ నగదును ఆయా చక్కెర కర్మాగారాల ఖాతాల్లో జమచేసింది.విశాఖ జిల్లా గోవాడకు 44 కోట్లు, ఏటికొప్పాకకు 23 కోట్లు, తాండవ చక్కెర కర్మాగారాలకు 21 కోట్లు జమయ్యాయి. విజయనగరం జిల్లా భీమ్ సింగ్ షుగర్స్​కు 12 కోట్లు జమ చేశారు. ఇప్పటివరకూ రైతులకు ఎలాంటి నగదు చెల్లింపులు చేయని చక్కెర కర్మాగారాలు.. రుణ మంజూరుతో బకాయిలచెల్లింపుల ప్రక్రియ ప్రారంభించాయి.


ఇవీ చూడండి.

అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా 10 లక్షలకు పెంచుతాం: లోకేశ్

Intro:ap_knl_51_30_mla_pracharam-av_c5

s.sudhakar, dhone.

కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో వై.కా.పా m.l.a బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రచారం చేపట్టారు. పట్టణంలో 9, 10, 11 వ వార్డ్ లలో ప్రచారం ముమ్మరం చేశారు. అవ్వ నీ ఓటు నాకే వేయాలని వృద్ధురాలిని బుగ్గన అడిగారు. ప్యాపిలి మండలం మామిల్లపల్లి గ్రామంనకు చెందిన కొందరు బుగ్గన సమక్షంలో చేరారు. నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు కు వేయాలని కోరారు.


Body:బుగ్గన ప్రచారం


Conclusion:kit no.692 , cell no.9394450169, s.sudhakar, dhone.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.