ETV Bharat / city

'రాజధానిపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలి'

author img

By

Published : Oct 1, 2020, 5:29 PM IST

ముఖ్యమంత్రి జగన్‌.... ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు రాజధాని ఎలా ఉండాలనే అంశంపై.... ఎలాంటి వ్యాఖ్యలు చేశారో గుర్తుచేసువాలని ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. అమరావతి రాజధాని.. ఒక ప్రణాళిక ప్రకారం నిర్మితమవుతోందని చెప్పారు.

ysrcp mp raghuramakrishnaraju comments on jagan
ysrcp mp raghuramakrishnaraju comments on jagan

'రాజధానిపై ప్రతిపక్షనేతగా ఉన్నప్పడు చేసిన వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలి'

ప్రతీ విషయాన్ని సుప్రీం కోర్టుకి తీసుకెళ్లి.... మళ్లీ న్యాయస్థానాల తీరును వ్యతిరేకించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజధాని చక్కటి ప్రణాళికతో ఉందని.. గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి చెప్పడం లేదని స్పష్టం చేశారు. ప్రణాళిక బాగున్నప్పుడు చెప్పడం.. సంస్కారమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి గురించి ఏం మాట్లాడోరో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

చికిత్స పొందుతూ... విచారణలో పాల్గొన్న ఏఏజీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.